Sunday, February 2, 2020

జీవామృతం పిచికారి చేసే పద్ధతి


3 నెలల్లో (60 నుంచి 90 రోజుల్లో ) పూర్తయ్యె పంటలకు
ఎకరానికి
  • మొదటిసారి : (విత్తనం నాటిన 1 నెలకి ) 5 లీటర్ల జీవామృతం,100 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .
  • రెండో సారి : (మొదటి సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .
  • మూడో సారి : (రెండో సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత )20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .
  • నాలుగో సారి : (గింజ ఏర్పడే టప్పుడు -మిల్కింగ్ స్టేజి )5 లీటర్ల మజ్జిగ,200 లీటర్ల నీటితో పిచికారి చేయాలి .చివరి సారి జీవామృతం అవసరం లేదు .
కావలసిన పదార్ధములు
ఒక ఎకరం పంట పొలానికి సరిపడా జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు 
  • డ్రమ్ము - నీళ్ళు పట్టేది
  • నీళ్ళు - 200 లీటర్లు (సుమారుగా 15 బిందెలు),
  • ఆవు పేడ-10 కిలోలు,
  • ఆవుమూత్రం-10 లీటర్లు,
  • పప్పు దినుసుల పిండి-2 కిలోలు,
  • బెల్లం-2 కిలోలు,
  • గట్టు మట్టి-గుప్పెడు.

No comments:

Post a Comment