తులసి ఆకు చేసే అద్భుతం తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టిపొడి చేసి తేనెతోగానీ, పెరుగుతోగానీ కలిపి తీసుకుంటే.. అనేక రోగాలను నివారించవచ్చు. ఉదయాన్నే పరగడపున తులసి రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకి మూడుసార్లు తీసుకుంటే.. మరీ మంచిది.
మలేరియా వచ్చిందంటే.. ఎన్ని మందులు వాడినా.. ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు 5 నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాల పొడితో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం పొందవచ్చు. తులసి రసం.. అల్లం రసం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజూ 5 నుంచి 25 గ్రాముల నల్ల తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే.. ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
No comments:
Post a Comment